-
Andhra Pradesh
కదిరి రథోత్సవంలో అపశృతి: తొక్కిసలాటలో ఆరుగురు భక్తులకు గాయాలు
కదిరి (శ్రీ సత్యసాయి జిల్లా): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కదిరి లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవంలో మంగళవారం ఊహించని అపశృతి చోటుచేసుకుంది. స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా సాగుతున్న…
Read More » -
Andhra Pradesh
తాళాల అలవాటు గమనించి ఇంట్లో దొంగతనం చేసిన మహిళ అరెస్ట్…. సీఐ మద్దేయ్య ఆచారి
తిరుపతి : తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్. ఆదేశాల మేరకు జిల్లాలో దొంగతనాలపై కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్న నేపథ్యంలో చంద్రగిరి సబ్ డివిజన్ డీఎస్పీ…
Read More » -
Uncategorized
పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం
పోలవరం : పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి ఆధునిక దేవాలయం అని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…
Read More » -
Andhra Pradesh
మైనారిటీ యువతకు నైపుణ్య శిక్షణ కేంద్రంగా జి. పుల్లయ్య మరియు రవీంద్ర ఇంజనీరింగ్ కళాశాలలు
.పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాలలో నేడు మైనారిటీ యువతకు నైపుణ్య శిక్షణ కేంద్ర ప్రారంభోత్సవ వేడుక ఘనంగా నిర్వహించారు.ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్ పీఎం వికాస్ పథకంలో భాగంగా,…
Read More » -
Andhra Pradesh
సీఎంఆర్ఎఫ్ తోపేదల ఆరోగ్యానికి భరోసా – చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్
చింతలపూడి : ఎంతోమంది పేద, బడుగు బలహీన వర్గాల ఆరోగ్యం మెరుగుపరచడానికి ముఖ్యమంత్రి తన సహాయనిధి ఆదుకుంటున్నారని శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం తన…
Read More » -
Andhra Pradesh
ఆహార కల్తీలకు పాల్పడితే కఠిన చర్యలు
నంద్యాల పల్లెవాణి: వినియోగదారులకు అందిస్తున్న ఆహార పదార్థాల్లో కల్తీలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఫుడ్సేఫ్టీ ఇన్స్పెక్టర్ వెంకటరాముడు హెచ్చరించారు. ఆహార భద్రతపై స్థానిక కార్యాలయంలో…
Read More » -
Kadapa
రైతుల పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు: మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు
కొయ్యలగూడెం (బోడిగూడెం): ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం బోడిగూడెం పంచాయతీ పరిధిలో ప్రతిపాదిత ఆయుధ కర్మాగారానికి (ఆర్డినెన్స్ డిపో) వ్యతిరేకంగా రైతులు చేపట్టిన పోరాటానికి పోలవరం నియోజకవర్గ…
Read More » -
Kadapa
సమానత్వం సేవే లక్ష్యం – ఏపీజీబీ ఓబీసీ వెల్ఫేర్ జిల్లా కార్యదర్శి శ్రీ శాంతి
మైలవరం మార్చి 10 పల్లెవాణి న్యూస్ : ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ (APGB) ఓబీసీ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిభాయ్…
Read More » -
Andhra Pradesh
ముత్యాలమ్మ జాతరకు పక్కడ్బెందిగ బందోబస్తు…. జిల్లా ఏస్పీ అజిత వేజండ్ల.
నెల్లూరు : నెల్లూరు జిల్లా, గూడూరు రూరల్, చిల్లకూరు మండలం తూర్పుకనుపూరులో సోమ, మంగళ, బుధ, గురువారాలు, మూడు రోజులు జరుగుతున్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర…
Read More » -
Andhra Pradesh
గిరిజన బాల, బాలికకు భరోషా కల్పించిన…. జిల్లా కలెక్టర్, జిల్లా ఏస్పీ
తిరుపతి : తిరుపతి జిల్లా, రైల్వె కోడూరు నియోజకవర్గం, ఓబులవారి పల్లి మండలం లోనీ పెద్ద ఊరంపాడు గ్రామంలో ఈ నెల 3 వ తేదీన పూజ…
Read More »