-
Telangana
మరణం లోని వీడిపోని స్నేహం, రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి.
పల్లె వాణి మరిపెడ, మార్చి 12:మహబూబాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మరిపెడ మండలం లచ్య తండా పరిధిలోని ఎన్హెచ్–365…
Read More » -
Telangana
కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే.
పల్లె వాణి బయ్యారం, మార్చి 12:బయ్యారం మండలం చర్లపల్లి గ్రామపంచాయతీలో తహసీల్దార్ నాగరాజు అధ్యక్షతన కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణి కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన 70…
Read More » -
Telangana
మున్సిపల్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన కలెక్టర్.
పల్లె వాణి మహబూబాబాద్ మార్చి 11:పట్టణంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, ఆకస్మికంగా తనిఖీ చేశారు.ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిర్వహిస్తున్న 99…
Read More » -
Telangana
గిరిజన పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి
పల్లె వాణి బయ్యారం,మార్చి 10:బయ్యారం మండలం లోని ఇర్సిలాపురం ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలను బయ్యారం మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు తనిఖీ చేశారు.మధ్యాహ్న సమయంలో…
Read More » -
Telangana
తెలంగాణ మోడల్ స్కూల్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్.
మహబూబాబాద్ జిల్లా మార్చి 10: ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిర్వహిస్తున్న 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా షెడ్యూల్ ప్రకారం…
Read More » -
Telangana
11న మహబూబాబాద్ లో జాబ్ మేళా:టి.రజిత.
ఇన్స్ కార్డ్ ప్రైవేట్ లిమిటెడ్(ఫ్లిప్ కార్ట్) సంస్థ లో మహబూబాబాద్ జిల్లా పరిధిలో డెలివరీ ఎగ్జిక్యూటివ్/ విష్ మాస్టర్ గా పనిచేయుటకు 10 వ తరగతి ఆ…
Read More » -
Telangana
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించేందుకు కృషి: కలెక్టర్.
పల్లె వాణి మహబూబాబాద్ జిల్లా మార్చ్ 9: జిల్లా కలెక్టర్ శబరీష్,అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో,(రెవెన్యూ) కె.అనిల్ కుమార్,* జిల్లా అధికారులు, సంబంధిత…
Read More » -
Telangana
అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతాయి: మంత్రి.
పల్లె వాణి మహబూబాబాద్ జిల్లా:రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన ప్రతి లబ్ధిదారుకు చేరేలా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార,…
Read More » -
Telangana
రైతులు మేలైన యాజమాన్య పద్ధతులు పాటించి అధిక దిగుబడి పొందాలి:ఏఓ.
పల్లె వాణి గార్ల మార్చ్5: రైతులు మేలైన యాజమాన్య పద్ధతులు పాటించి అధిక దిగుబడులు పొందాలని గార్ల మండల వ్యవసాయ అధికారి కే రామారావు రైతులకు సూచించారు.గార్ల…
Read More » -
Telangana
పాఠశాలల ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్.
పల్లె వాణి బయ్యారం,మార్చి5.బయ్యారం మండలంలోని ఇర్సులాపురంలోని ఆశ్రమ పాఠశాల, అంగన్వాడి కేంద్రం,ప్రాథమిక పాఠశాలలను గురువారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆశ్రమ…
Read More »