Telangana
-
గ్రామాల్లో ప్రజలకు త్రాగునీటి సమస్య రాకుండా చూడాలి:మంత్రి.
పల్లె వాణి మహబూబాబాద్ జిల్లా మే 13:గ్రామాల్లో త్రాగునీరు సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి…
Read More » -
13న మహబూబాబాద్ లో జాబ్ మేళా: టి.రజిత.
పల్లె వాణి మహబూబాబాద్ జిల్లా మే 11:మారుతీ ఆగ్రోటేక్ ఫెర్టిలైజర్ టెక్నాలజీ, మహబూబాబాద్ సంస్థ జిల్లా పరిధిలో మార్కెటింగ్ సేల్స్ ఎక్షిక్క్యుటివ్ గా పనిచేయుటకు అర్హత కలిగిన…
Read More » -
కార్పొరేట్ కళాశాలలో అడ్మిషన్ల కొరకు దరఖాస్తుల ఆహ్వానం: శ్రీనివాసరావు.
పల్లె వాణి మహాబాబాబాద్ జిల్లా,మే.07:2026-27 సంవ.రానికి కార్పొరేట్ కళశాలల ప్రవేశ పథకములో భాగంగా ఉత్తమ కళాశాలలను ఎంపిక చేయడానికి, జిల్లాలోని ప్త్రెవేట్ జూనియర్ కళాశాలల నుండి దరఖాస్తులు…
Read More » -
ప్రజలకు నిత్యం పోలీసు సిబ్బంది అందుబాటులో ఉండాలి: ఎస్పీ.
పల్లె వాణి నర్సింహులపేట మే 6: ప్రజలకు నిత్యం పోలీసు సిబ్బంది అందుబాటులో ఉండాలని జిల్లా ఎస్పీ డా. శబరీష్ అన్నారు. బుధవారం నర్సింహులపేట పోలీస్ స్టేషన్ను…
Read More » -
వైద్యులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలి: కలెక్టర్.
పల్లె వాణి మహబూబాబాద్ జిల్లా మే 6:వైద్యులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని,ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచి రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని…
Read More » -
మహబూబాబాద్ లో మే 3న నీట్ పరీక్ష: కలెక్టర్.
పల్లె వాణి మహబూబాబాద్ జిల్లా మే.02:మహబూబాబాద్: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ యు జి) – 2026 మే 3వ తేదీ (ఆదివారం) నాడు…
Read More » -
ప్రజావాణి వినతులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్.
పల్లె వాణి మహబూబాబాద్ జిల్లా ఏప్రిల్ 27:ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలన్నారు జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్,సోమవారం జిల్లా…
Read More » -
బయ్యారం మండల నూతన ఎస్సైగా ప్రశాంత్ బాబు బాధ్యతల స్వీకరణ.
పల్లె వాణి బయ్యారం: బయ్యారం మండల నూతన ఎస్సై గా ప్రశాంత్ బాబు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.మహబూబాబాద్ టౌన్ ఎస్ఐ పనిచేస్తూ బయ్యారం పోలీస్ స్టేషన్ కు…
Read More » -
విద్యార్థులు నైపుణ్యం ఉన్న సబ్జెక్టులలో పట్టు సాధించేందుకు కృషి చేయాలి: కలెక్టర్.
పల్లె వాణి మహబూబాబాద్ జిల్లా ఏప్రిల్ 23(నరసింహుల పేట)ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం నరసింహులపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్…
Read More » -
బయ్యారంలో శాశ్వత ఆధార కేంద్రం ఏర్పాటు: ఎమ్మార్వో.
పల్లె వాణి బయ్యారం ఏప్రిల్ 22:బయ్యారం మండల ప్రజల సౌకర్యార్థం తహశీల్దార్ కార్యాలయం లో శాశ్వత ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు ఎమ్మార్వో నాగరాజు తెలిపారు.బుధవారం తహశీల్దార్…
Read More »