Year: 2026
-
Andhra Pradesh
ఆహార కల్తీలకు పాల్పడితే కఠిన చర్యలు
నంద్యాల పల్లెవాణి: వినియోగదారులకు అందిస్తున్న ఆహార పదార్థాల్లో కల్తీలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఫుడ్సేఫ్టీ ఇన్స్పెక్టర్ వెంకటరాముడు హెచ్చరించారు. ఆహార భద్రతపై స్థానిక కార్యాలయంలో…
Read More » -
Kadapa
రైతుల పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు: మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు
కొయ్యలగూడెం (బోడిగూడెం): ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం బోడిగూడెం పంచాయతీ పరిధిలో ప్రతిపాదిత ఆయుధ కర్మాగారానికి (ఆర్డినెన్స్ డిపో) వ్యతిరేకంగా రైతులు చేపట్టిన పోరాటానికి పోలవరం నియోజకవర్గ…
Read More » -
Kadapa
సమానత్వం సేవే లక్ష్యం – ఏపీజీబీ ఓబీసీ వెల్ఫేర్ జిల్లా కార్యదర్శి శ్రీ శాంతి
మైలవరం మార్చి 10 పల్లెవాణి న్యూస్ : ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ (APGB) ఓబీసీ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిభాయ్…
Read More » -
Andhra Pradesh
ముత్యాలమ్మ జాతరకు పక్కడ్బెందిగ బందోబస్తు…. జిల్లా ఏస్పీ అజిత వేజండ్ల.
నెల్లూరు : నెల్లూరు జిల్లా, గూడూరు రూరల్, చిల్లకూరు మండలం తూర్పుకనుపూరులో సోమ, మంగళ, బుధ, గురువారాలు, మూడు రోజులు జరుగుతున్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర…
Read More » -
Andhra Pradesh
గిరిజన బాల, బాలికకు భరోషా కల్పించిన…. జిల్లా కలెక్టర్, జిల్లా ఏస్పీ
తిరుపతి : తిరుపతి జిల్లా, రైల్వె కోడూరు నియోజకవర్గం, ఓబులవారి పల్లి మండలం లోనీ పెద్ద ఊరంపాడు గ్రామంలో ఈ నెల 3 వ తేదీన పూజ…
Read More » -
Telangana
గిరిజన పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి
పల్లె వాణి బయ్యారం,మార్చి 10:బయ్యారం మండలం లోని ఇర్సిలాపురం ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలను బయ్యారం మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు తనిఖీ చేశారు.మధ్యాహ్న సమయంలో…
Read More » -
Telangana
తెలంగాణ మోడల్ స్కూల్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్.
మహబూబాబాద్ జిల్లా మార్చి 10: ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిర్వహిస్తున్న 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా షెడ్యూల్ ప్రకారం…
Read More » -
Telangana
11న మహబూబాబాద్ లో జాబ్ మేళా:టి.రజిత.
ఇన్స్ కార్డ్ ప్రైవేట్ లిమిటెడ్(ఫ్లిప్ కార్ట్) సంస్థ లో మహబూబాబాద్ జిల్లా పరిధిలో డెలివరీ ఎగ్జిక్యూటివ్/ విష్ మాస్టర్ గా పనిచేయుటకు 10 వ తరగతి ఆ…
Read More » -
Telangana
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించేందుకు కృషి: కలెక్టర్.
పల్లె వాణి మహబూబాబాద్ జిల్లా మార్చ్ 9: జిల్లా కలెక్టర్ శబరీష్,అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో,(రెవెన్యూ) కె.అనిల్ కుమార్,* జిల్లా అధికారులు, సంబంధిత…
Read More » -
Ananthapuram
సోషల్ మీడియాలో లేనిపోని అవాస్తవాలు పోస్టు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.. డీఎస్పీ వార్నింగ్
కళ్యాణదుర్గం : సోషల్ మీడియాలో లేనిపోని అవాస్తవాలు పోస్టు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు హెచ్చరించారు. శనివారం కళ్యాణదుర్గంలో ఆయన మీడియాతో మాట్లాడారు.…
Read More »