Andhra Pradesh
-
నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వైఎస్సార్సీపీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనాలి: మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు
ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం: మార్చి 11 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొనాలని పోలవరం…
Read More » -
సున్నిపెంటలో ‘సర్కార్’ సర్కస్.. నరకద్వారాలుగా మారిన రహదారులు!
సున్నిపెంటలో ‘సర్కార్’ సర్కస్.. నరకద్వారాలుగా మారిన రహదారులు! బడ్జెట్ ‘జాతర’లో జనాల బలి.. కాంట్రాక్టర్ల కాసుల వేటలో కాలనీల విలవిల! కాసుల కక్కుర్తి.. కాలనీలకు దారిబందీ! సున్నిపెంటలో…
Read More » -
రబీ (దాళ్వా) సీజన్లో ధాన్యం కొనుగోళ్లకు ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చెయ్యాలి
ఏలూరు, మార్చి11, జిల్లా కలెక్టరేటు జిల్లా జాయింటు కలెక్టరు ఛాంబర్లో బుధవారం రబీ (దాళ్వా) సీజన్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన ముందస్తు ఏర్పాట్లపై…
Read More » -
ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో 24 న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.
కడప జిల్లా, ఒంటిమిట్ట : తిరుపతి తిరుమల దేవస్థాన పిఆర్ఓ. నీలిమ. నేడు బుధవారం పత్రిక ప్రకటన లో మీడియా కు తెలుపుతు శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో…
Read More » -
కదిరి రథోత్సవంలో అపశృతి: తొక్కిసలాటలో ఆరుగురు భక్తులకు గాయాలు
కదిరి (శ్రీ సత్యసాయి జిల్లా): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కదిరి లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవంలో మంగళవారం ఊహించని అపశృతి చోటుచేసుకుంది. స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా సాగుతున్న…
Read More » -
తాళాల అలవాటు గమనించి ఇంట్లో దొంగతనం చేసిన మహిళ అరెస్ట్…. సీఐ మద్దేయ్య ఆచారి
తిరుపతి : తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్. ఆదేశాల మేరకు జిల్లాలో దొంగతనాలపై కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్న నేపథ్యంలో చంద్రగిరి సబ్ డివిజన్ డీఎస్పీ…
Read More » -
మైనారిటీ యువతకు నైపుణ్య శిక్షణ కేంద్రంగా జి. పుల్లయ్య మరియు రవీంద్ర ఇంజనీరింగ్ కళాశాలలు
.పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాలలో నేడు మైనారిటీ యువతకు నైపుణ్య శిక్షణ కేంద్ర ప్రారంభోత్సవ వేడుక ఘనంగా నిర్వహించారు.ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్ పీఎం వికాస్ పథకంలో భాగంగా,…
Read More » -
సీఎంఆర్ఎఫ్ తోపేదల ఆరోగ్యానికి భరోసా – చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్
చింతలపూడి : ఎంతోమంది పేద, బడుగు బలహీన వర్గాల ఆరోగ్యం మెరుగుపరచడానికి ముఖ్యమంత్రి తన సహాయనిధి ఆదుకుంటున్నారని శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం తన…
Read More » -
ఆహార కల్తీలకు పాల్పడితే కఠిన చర్యలు
నంద్యాల పల్లెవాణి: వినియోగదారులకు అందిస్తున్న ఆహార పదార్థాల్లో కల్తీలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఫుడ్సేఫ్టీ ఇన్స్పెక్టర్ వెంకటరాముడు హెచ్చరించారు. ఆహార భద్రతపై స్థానిక కార్యాలయంలో…
Read More » -
రైతుల పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు: మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు
కొయ్యలగూడెం (బోడిగూడెం): ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం బోడిగూడెం పంచాయతీ పరిధిలో ప్రతిపాదిత ఆయుధ కర్మాగారానికి (ఆర్డినెన్స్ డిపో) వ్యతిరేకంగా రైతులు చేపట్టిన పోరాటానికి పోలవరం నియోజకవర్గ…
Read More »