Year: 2026
-
Telangana
గ్యాస్ సరఫరా పై అసత్య ప్రచారాలను నమ్మవద్దు: ఎస్పీ, కలెక్టర్.
పల్లె వాణి మహబూబాబాద్ జిల్లా మార్చి 13: గ్యాస్ సరఫరా పై అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శబరిష్, కలెక్టర్ స్నేహ శబరిష్…
Read More » -
Telangana
మరణం లోని వీడిపోని స్నేహం, రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి.
పల్లె వాణి మరిపెడ, మార్చి 12:మహబూబాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మరిపెడ మండలం లచ్య తండా పరిధిలోని ఎన్హెచ్–365…
Read More » -
Andhra Pradesh
పోలీస్ శాఖలో అవినీతి, 15 మంది సిబ్బంది సస్పెన్షన్
మదనపల్లి జిల్లా, రాయచోటి : క్రమశిక్షణకు మారుపేరైన పోలీస్ శాఖలో ఒక అవినీతి తిమింగలం చేసిన పని జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అన్నమయ్య జిల్లా కేంద్ర…
Read More » -
Andhra Pradesh
రేణిగుంట విమానాశ్రయం కు చేరుకున్న…. మంత్రి నారా లోకేష్
తిరుపతి జిల్లా, రేణిగుంట : నెల్లూరు జిల్లా పర్యటన నిమిత్తం నేడు గురువారం రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్న రాష్ట్ర విద్యాశాఖ మరియు ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్…
Read More » -
Telangana
కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే.
పల్లె వాణి బయ్యారం, మార్చి 12:బయ్యారం మండలం చర్లపల్లి గ్రామపంచాయతీలో తహసీల్దార్ నాగరాజు అధ్యక్షతన కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణి కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన 70…
Read More » -
Andhra Pradesh
పోలియో రహిత …ప్రపంచం గా మార్చుకోవాలి
కొయ్యలగూడెం : పోలియో రహిత ప్రపంచంగా తీర్చిదిద్దడానికి రోటరీ క్లబ్ కృషి చేస్తుందని రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్. కళ్యాణ్ చక్రవర్తి పేర్కొన్నారు. మండలంలో రేపల్లెవాడ…
Read More » -
Andhra Pradesh
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివ రావు మరణం పట్ల కామవరపుకోట మండల తెలుగుదేశం పార్టీ సంతాపం
కామవరపుకోట : మాజీ మంత్రి కావూరి సాంబశివ రావు మరణం పట్ల కామవరపుకోట మండల తెలుగుదేశం పార్టీ తరఫున మండల అధ్యక్షులు కిలారు సత్యనారాయణ తీవ్ర సంతాపం…
Read More » -
Ananthapuram
జిల్లా పోలీసు సిబ్బంది, కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం ఉచిత మెగా వైద్య శిబిరం
అనంతపురం జిల్లా, అనంతపురం పోలీస్ ప్రధాన కార్యాలయం లో నేడు బుధవారం జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఐపీస్, ఆధ్వర్యంలో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్…
Read More » -
Telangana
మున్సిపల్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన కలెక్టర్.
పల్లె వాణి మహబూబాబాద్ మార్చి 11:పట్టణంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, ఆకస్మికంగా తనిఖీ చేశారు.ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిర్వహిస్తున్న 99…
Read More » -
Andhra Pradesh
14 సంవత్సరాల నిండిన బాలికలకు హెచ్ పి వి వాక్సినేషన్ తప్పనిసరిగా వేయించాలి… ఎమ్మెల్యే చిర్రి బాలరాజు
జీలుగుమిల్లి : స్త్రీలలో వచ్చే గర్భాశయ క్యాన్సర్ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హెచ్.పి.వి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు.*ప్రారంభించారు., సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…
Read More »