Year: 2026
-
Telangana
విద్యార్థులు నైపుణ్యం ఉన్న సబ్జెక్టులలో పట్టు సాధించేందుకు కృషి చేయాలి: కలెక్టర్.
పల్లె వాణి మహబూబాబాద్ జిల్లా ఏప్రిల్ 23(నరసింహుల పేట)ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం నరసింహులపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్…
Read More » -
Andhra Pradesh
ప్రజలు నడిచే “వీధి” ని కబ్జా చేసిన కబ్జాదారులు
తిరుపతి జిల్లా : రైల్వే కోడూరు నియోజకవర్గం, పుల్లంపేట మండలం మరియు టౌన్ లో కొన్ని తరాలు నుండి బెస్త వీధి ఉంది. వంద సంవత్సరాల క్రితం…
Read More » -
Telangana
బయ్యారంలో శాశ్వత ఆధార కేంద్రం ఏర్పాటు: ఎమ్మార్వో.
పల్లె వాణి బయ్యారం ఏప్రిల్ 22:బయ్యారం మండల ప్రజల సౌకర్యార్థం తహశీల్దార్ కార్యాలయం లో శాశ్వత ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు ఎమ్మార్వో నాగరాజు తెలిపారు.బుధవారం తహశీల్దార్…
Read More » -
Telangana
23న మహబూబాబాద్ లో జాబ్ మేళా: టి రజిత.
పల్లె వాణి మహబూబాబాద్ జిల్లా ఏప్రిల్ 21: మహబూబాబాద్ జిల్లా ఉపాధి కార్యాలయంలో, ఆదర్శ ఆటోమోటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో బయ్యారం, డోర్నకల్, మహబూబాబాద్లో సేల్స్…
Read More » -
Telangana
విద్యతోపాటు విద్యార్థులు సామాజిక అంశాలపై అవగాహన పెంచుకోవాలి: కలెక్టర్.
పల్లె వాణి మహబూబాబాద్ జిల్లా ఏప్రిల్ 21:విద్యతోపాటు సామాజిక అంశాలపై విద్యార్థిని, విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ స్నేహ శబరిష్ సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99…
Read More » -
Andhra Pradesh
మహాత్మ బసవ జయంతి సందర్భంగా ఘన నివాళులు…. జిల్లా ఏస్పీ
తిరుపతి జిల్లా : తిరుపతి సూపర్ డెంట్ అఫ్ పోలీస్ కార్యాలయం లో నేడు సోమవారం మహాత్మ భసవ జయంతి సందర్బంగా జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు,…
Read More » -
Telangana
బాలాజీ పేటలో సామూహిక శ్రీమంతం, అక్షరాభ్యాస కార్యక్రమం.
పల్లె వాణి బయ్యారం ఏప్రిల్ 20: బయ్యారం మండలంలోని బాలాజీ పేట గ్రామంలోనీ అంగన్వాడీ కేంద్రంలో సోమవారం పోషణ పక్వాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్…
Read More » -
Telangana
సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్.
పల్లె వాణి ఏప్రిల్ 19,మహబూబాబాద్ జిల్లా,ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా (నేడు) అనగా ఏప్రిల్ 20, నుండి వారం రోజులు సంక్షేమ…
Read More » -
Andhra Pradesh
గంజాయి మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం…. జిల్లా ఏస్పీ
తిరుపతి జిల్లా : సుమారు 4100 కిలోల గంజాయి పూర్తిగా నాశనం, దాదాపు రూ.20 కోట్ల విలువైన మాదక ద్రవ్యాల ధ్వంసం చేసిన పోలీస్ అధికారులు.తిరుపతి జిల్లా,…
Read More » -
Telangana
బయ్యారం ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక.
పల్లె వాణి బయ్యారం, ఏప్రిల్ 5:బయ్యారం మండల నూతన ప్రెస్ క్లబ్ కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.మండల కేంద్రంలో రిజిస్ట్రేషన్ 348/2021 ప్రెస్ క్లబ్ కార్యాలయంలో సీనియర్…
Read More »