Month: April 2026
-
Andhra Pradesh
పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మద్దు….. జిల్లా ఏస్పీ,, జిల్లా కలెక్టర్
తిరుపతి : తిరుపతి జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని జిల్లా ఏస్పీ యల్. సుబ్బారాయుడు ఐపీస్ మరియు జిల్లా కలెక్టర్…
Read More » -
Telangana
బయ్యారం మండల నూతన ఎస్సైగా ప్రశాంత్ బాబు బాధ్యతల స్వీకరణ.
పల్లె వాణి బయ్యారం: బయ్యారం మండల నూతన ఎస్సై గా ప్రశాంత్ బాబు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.మహబూబాబాద్ టౌన్ ఎస్ఐ పనిచేస్తూ బయ్యారం పోలీస్ స్టేషన్ కు…
Read More » -
Andhra Pradesh
పెట్రోల్ మరియు డిజల్ అంతరాయం తాత్కాలికం మాత్రమే…. సబ్ కలెక్టర్ భావన
కడప జిల్లా : రాజంపేట, రాజంపేట సబ్ కలెక్టర్ హెచ్ యస్. భావన ఐఏఎస్, నేడు ఆదివారం స్థానిక ప్రజలు పెట్రోల్ లేక ఇబ్బంది పడుతుంటే, విషయం…
Read More » -
Andhra Pradesh
జనగణన (సెన్సస్) పేరుతో సైబర్ మోసా లు పట్ల అప్రమత్తం గా ఉండాలని ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కే.పి.యస్.కిషోర్ ఐపియస్ వారి హెచ్చరిక..
ఏలూరు : భారతదేశంలో 2026 జనగణన ప్రక్రియ ప్రారంభమై, ప్రస్తుతం ‘సెల్ఫ్ ఎన్యూమరేషన్’ స్వయం నమోదు దశ కొనసాగుతున్న నేపథ్యంలో, సైబర్ నేరగాళ్లు ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారని…
Read More » -
Andhra Pradesh
ఉప రాష్ట్రపతి, తిరుమల పర్యటన సందర్బంగా పక్కడ్బెందిగా బందోబస్తు….. జిల్లా ఏస్పీ
తిరుపతి జిల్లా : తిరుపతి ఏస్పీ యల్. సుబ్బారాయుడు ఐపీస్, నేడు శనివారం రేణిగుంట ఎయిర్పోర్ట్ “ఏ యస్ ఎల్ ” అడ్వాన్స్ సెక్యూరిటీ లిషన్ ”…
Read More » -
Andhra Pradesh
“యస్ సి టీ పి సి” ట్రైనిల ఫస్ట్ సెమిస్టరీ పరీక్షలను పరిశీలించిన…. జిల్లా ఏస్పీ
నెల్లూరు జిల్లా: నెల్లూరు డిటిసిలో “యస్ సి టి పి సి” ట్రైనీల ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలను నేడు గురువారం సూపర్ డెంట్ అఫ్ పోలీస్ డా.…
Read More » -
Andhra Pradesh
అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ ను ఆఖస్మిక తనిఖీ చేసిన…. జిల్లా ఏస్పీ
తిరుపతి జిల్లా : తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్, గాజులమని మండల పోలీస్ స్టేషన్ ని బుధవారం అర్ధరాత్రి ,డ్యూటీ సిబ్బంది పనితీరుపై ఆకస్మికంగా…
Read More » -
Andhra Pradesh
మన్నూరు మరియు రైల్వే కోడూరు లో ఘనంగా శ్రీ గంగమ్మ తల్లి జాతర
తిరుపతి జిల్లా : రైల్వే కోడూరు నియోజకవర్గం, టౌన్ లో మరియు కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం, మన్నూరు లో నేడు గురువారం అంగరంగ వైభోవంగా శ్రీ…
Read More » -
Telangana
విద్యార్థులు నైపుణ్యం ఉన్న సబ్జెక్టులలో పట్టు సాధించేందుకు కృషి చేయాలి: కలెక్టర్.
పల్లె వాణి మహబూబాబాద్ జిల్లా ఏప్రిల్ 23(నరసింహుల పేట)ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం నరసింహులపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్…
Read More » -
Andhra Pradesh
ప్రజలు నడిచే “వీధి” ని కబ్జా చేసిన కబ్జాదారులు
తిరుపతి జిల్లా : రైల్వే కోడూరు నియోజకవర్గం, పుల్లంపేట మండలం మరియు టౌన్ లో కొన్ని తరాలు నుండి బెస్త వీధి ఉంది. వంద సంవత్సరాల క్రితం…
Read More »