Year: 2026
-
Telangana
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించేందుకు కృషి: కలెక్టర్.
పల్లె వాణి మహబూబాబాద్ జిల్లా మార్చ్ 9: జిల్లా కలెక్టర్ శబరీష్,అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో,(రెవెన్యూ) కె.అనిల్ కుమార్,* జిల్లా అధికారులు, సంబంధిత…
Read More » -
Ananthapuram
సోషల్ మీడియాలో లేనిపోని అవాస్తవాలు పోస్టు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.. డీఎస్పీ వార్నింగ్
కళ్యాణదుర్గం : సోషల్ మీడియాలో లేనిపోని అవాస్తవాలు పోస్టు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు హెచ్చరించారు. శనివారం కళ్యాణదుర్గంలో ఆయన మీడియాతో మాట్లాడారు.…
Read More » -
Ananthapuram
ఉచిత క్యాన్సరు వైద్య పరీక్షలను సద్వినియోగం చేసుకోండి.. ఎమ్మెల్యే అమిలినేని
కళ్యాణదుర్గం: అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను విజయవంతం చేయండని ఎమ్మెల్యే అమలినేని సురేంద్రబాబు పిలుపునిచ్చారు. కళ్యాణదుర్గం పట్టణంలో ఎమ్మెల్యే కార్యాలయం ప్రజావేదిక నందు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర…
Read More » -
Telangana
అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతాయి: మంత్రి.
పల్లె వాణి మహబూబాబాద్ జిల్లా:రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన ప్రతి లబ్ధిదారుకు చేరేలా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార,…
Read More » -
Telangana
రైతులు మేలైన యాజమాన్య పద్ధతులు పాటించి అధిక దిగుబడి పొందాలి:ఏఓ.
పల్లె వాణి గార్ల మార్చ్5: రైతులు మేలైన యాజమాన్య పద్ధతులు పాటించి అధిక దిగుబడులు పొందాలని గార్ల మండల వ్యవసాయ అధికారి కే రామారావు రైతులకు సూచించారు.గార్ల…
Read More » -
Telangana
పాఠశాలల ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్.
పల్లె వాణి బయ్యారం,మార్చి5.బయ్యారం మండలంలోని ఇర్సులాపురంలోని ఆశ్రమ పాఠశాల, అంగన్వాడి కేంద్రం,ప్రాథమిక పాఠశాలలను గురువారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆశ్రమ…
Read More » -
Andhra Pradesh
విశాఖ నిల్వకేంద్రంలో నిండుగా చమురు
విశాఖపట్నం: పశ్చిమ ఆసియాలో భీకర యుద్ధం జరుగుతున్న వేళ ముడి చమురు ఎలా? అనుకుంటూ ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో క్రూడాయిల్ సరఫరా నిలిచిపోయే…
Read More » -
Telangana
పట్టుదల క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి
మహబూబాబాద్ : జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరీష్ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనారిటీ, అన్ని విద్యాసంస్థలు, పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలలో హెల్త్,…
Read More » -
Telangana
వన్యప్రాణులు, అడవుల సంరక్షణ అందరి బాధ్యత:ఎఫ్ఆర్ఓ
పల్లె వాణి బయ్యారం : వన్య ప్రాణులు అడవుల సంరక్షణ బాధ్యత అందరిపై ఉందని బయ్యారం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సువచ్చాల రెడ్డి అన్నారు.ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణ…
Read More » -
Andhra Pradesh
విశాఖలో ప్రైవేటు బస్సు దగ్ధం
సాగర్నగర్(విశాఖపట్నం), మార్చి 3(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం-భీమిలి బీచ్రోడ్డులో ప్రైవేటు బస్సు దగ్ధమవడంతో కొద్దిసేపు ఆ మార్గంలో ట్రాపిక్ నిలిచిపోయింది. ఓంకార్ ట్రావెల్స్కు చెందిన బస్సు మంగళవారం ఉదయం విశాఖ నగరంలోని…
Read More »